విద్యార్థుల్లో పరిశోధన,సాహిత్యాభిరుచిని పెంపొందించే దిశగా వారిని ప్రోత్సహిస్తూ 'కెవి రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం,తెలుగు శాఖ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేట(స్వయంప్రతిపత్తి)'  ఆధ్వర్యంలో విద్యార్థుల్లో  నైపుణ్యాలను వెలికితీసే నేపథ్యంతో వారి ద్వారానే ఈ ప్రహేళికను రూపొందించి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయుట కొరకు యూజిసి నెట్-సెట్ టెస్ట్ సిరీస్ ని ప్రారంభించామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.ఈ అవకాశాన్ని విద్యార్థులు,సాహిత్యాభిమానులు  సద్వినియోగం చేసుకోగలరు.

ప్రహేళిక రూపకర్త:ద్వారక రాజేంద్ర ప్రసాద్,ఎం.ఏ.తెలుగు ద్వితీయ సంవత్సరం.